నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అచ్చంపేట మండలం చెన్నారం స్టేజ్ వద్ద ఈ ఘటన జరిగింది. అచ్చంపేట నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారును టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఢీకొట్టడంతో కారు ...
తెలంగాణలో మరోసారి వర్షాలు విరుచుకుపడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వచ్చే వారం రోజుల పాటు పలుచోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్ ...
తాండూరు పరిధిలో మరోసారి బస్సు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డుకు పక్కకు వెళ్లడంతో పలువురు ...
మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రస్తుత సీఎం చంద్రబాబుకు స్ట్రాంగ్ వార్నింగ్ జారీ చేశారు. ప్రభుత్వంపై, పాలనపై, ప్రజా సమస్యలపై జగన్ ...
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ గెలుపుపై కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ...
దేశంలో మరోసారి భయానక రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ప్యాసింజర్ రైలు, ముందుకు వెళ్తున్న గూడ్స్ రైలును ...
విజయనగరం జిల్లా బాడంగి మండలం గొల్లది గ్రామంలో జరిగిన దారుణ హత్య కేసులో నిందితుడు మామిడి రాము ను పోలీసులు కామన్నావలస గ్రామంలో పట్టుకున్నారు. ఈ విషయాన్ని బొబ్బిలి డీఎస్పీ భవ్య రెడ్డి విలేకరుల సమావేశంలో ...
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రహమత్‌నగర్ డివిజన్ కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్‌ఎస్‌, బీజేపీలపై తీవ్ర స్థాయిలో విరుచుక ...
బిల్వపత్రం శివారాధనలో కీలకం, కార్తీకమాసంలో ప్రత్యేక ప్రాముఖ్యత. ఆరోగ్యానికి, ఆత్మశుద్ధికి ఉపయోగకరం అని గణేష్ స్వామి, ...
మణికొండ పంచవటి కాలనీలో కాల్పుల కలకలం నెలకొంది. ఓ స్థల వివాదం నేపథ్యంలో గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు ఆంధ్రప్రదేశ్ ...
Kartheeka Masam: సంవత్సరంలో మొత్తం 12 నెలలు అయితే ఇందులో కార్తీకమాసం అత్యంత ప్రత్యేకమైనది. హిందువులు ఈ నెలరోజులను అత్యంత ...
హైదరాబాదులోని రెహ్మత్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి ర్యాలీ మరియు కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై రేవంత్ రెడ్డికి ఉత్సాహభరిత స్వాగతం ...